తెలంగాణ సర్కార్ 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను(IFS Officers) బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ శాఖ చార్మినార్ సర్కిల్...
తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్(MD Sajjanar) సోమవారం కీలక ప్రకటన చేశారు. ఏసీ బస్సుల్లో పది శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తమ దగ్గర ఉన్న...
తెలంగాణలో పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల.. సీసీఐ (కాటన్...
ఏపీ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Transfers) చేసింది. ఆదివారం బదిలీలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు....
తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ సర్వే(Family Survey) మొదలైంది. దాంతో పాటుగా ఎన్యుమరేటర్లకు, ప్రజలకు మధ్య చిన్నపాటి గలాటాలు కూడా మొదలయ్యాయి. అసలు మా మతం ఎందుకు చెప్పాలని కొందరు ప్రశ్నిస్తుంటే, మా ఆస్తుల...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని కాంగ్రెస్ నిశ్చయించుకుంది. ఇందులో భాగంగానే నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 9...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. 6 నవంబర్ 2024న ఈ సర్వే ప్రారంభమైనా రెండు రోజులుగా హౌస్ మార్కింగ్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఈ రెండు రోజుల...
భారతదేశ ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) వీడ్కోలు పలికారు. ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ గ్రాండ్గా నిర్వమించింది. ఈ సందర్భంగా డీవై చంద్రచూడ్ సక్సెసర్గా సీజేఐ...
కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్కు ఊహించని షాక్ తగలనుందా? అంటే అవున్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు(Hyderabad Metro) సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్(Revanth Reddy)...
Gujarat |‘గుడిని.. గుల్లోని లింగాన్ని మింగేసే రకం’ అంటూ స్వార్థం కోసం పక్కనోళ్లకు మాయమాటలు చెప్పేవారిని ఉద్దేశించి పెద్దలు చెప్పిన సామెత ఇది. అయితే ఒక...
గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటుచేసుకుంది. మహా శివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా ఈరోజు(బుధవారం) ఉదయం...
Vemulawada | మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు...