పంజాగుట్ట(Panjagutta)లో ఈరోజు ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. తనిఖీల కోసం కారును ఆపమన్న హోంగార్డ్ రమేష్ను కొంత దూరం ఈడ్చుకెళ్లింది కారు. నగరవ్యాప్తంగా బ్లాక్ఫిల్మ్ చెకింగ్ కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు....
Maharashtra - Jharkhand | ఎన్నికలంటే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు భారీ మొత్తంలో నగదు పంచడం అనేది చాలా సాధారణ ప్రక్రియలా మారిపోయింది. దానిని అరికట్టడం కోసం అధికారులు ఎక్కడిక్కడ...
అదానీ(Adani), అంబానీ(Ambani)లపై తాను చేస్తున్న వ్యాఖ్యలను కొందరు తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తునస్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తానని వివరించారు. కానీ...
పీజీ మెడికల్ సీట్ల వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy)కి ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలు తెలంగాణ రాష్ట్రమంతా హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై మల్లారెడ్డి స్పందించారు. ఈ వార్తల్లో ఏమాత్రం...
బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు....
వాణిజ్య, రవాణా వాహన డ్రైవర్లకు భారీ ఉపశమనం కల్పించింది సుప్రీంకోర్టు(Supreme Court). సాధారణ డ్రైవింగ్ లైసెన్స్తో కూడా కమర్షియల్ వాహనాలను నడపొచ్చని స్పష్టం చేసింది. లైట్ వెయిట్ మోటర్ వెహికల్(LMV) లైసెన్స్తో గరిష్ఠంగా...
ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరుగా భావించ వచ్చా అన్న కేసు విచారణలో సుప్రీంకోర్టు( Supreme Court) చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉమ్మడి ప్రయోజనం కోసమని ప్రైవేటు వ్యక్తుల అన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం...
Parliament Winter Session | పార్లమెంటు శీతాకాల సమావేశాలకు డేట్ ఫిక్స్ అయినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాలను నవంబర్ 25 ప్రారంభించాలని నిర్ణయించిట్లు...
కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్కు ఊహించని షాక్ తగలనుందా? అంటే అవున్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు(Hyderabad Metro) సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్(Revanth Reddy)...
Gujarat |‘గుడిని.. గుల్లోని లింగాన్ని మింగేసే రకం’ అంటూ స్వార్థం కోసం పక్కనోళ్లకు మాయమాటలు చెప్పేవారిని ఉద్దేశించి పెద్దలు చెప్పిన సామెత ఇది. అయితే ఒక...
గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటుచేసుకుంది. మహా శివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా ఈరోజు(బుధవారం) ఉదయం...
Vemulawada | మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు...