ఎంఎంటీఎస్ సేవలను(MMTS Services) యాదాద్రి వరకు పొడిగించడం తథ్యమని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు విస్తరించి...
దక్షిణ మధ్య రైల్వేస్కు ‘దానా’ తుఫాను(Dana Cyclone) దడపుట్టిస్తోంది. ఈ తుఫాను దెబ్బకు ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఈ జాబితాలో మరిన్ని రైళ్లను జోడించింది....
ధరణి పోర్టల్(Dharani Portal) నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC)కు అప్పగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థ నుంచి ఈ బాధ్యతలను ఎన్ఐసీకి బదిలీ చేస్తూ...
విమానాలకు బాంబు బెదిరింపుల ఘటనలు అధికమవుతున్నాయి. ఇటీవల 24 గంటల్లో 20కిపైగా బెదిరింపులు వచ్చాయి. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు పలు విమానాల టేకాఫ్లను నిలిపేసి మరీ తనిఖీలు చేశారు. ఏమీ లభించకపోవడంతో...
ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పాలసీ(Drone Policy) తీసుకురావడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి సురేష్ కుమార్(Suresh Kumar) వెల్లడించారు. డ్రోన్ కాన్ఫరెన్స్లో రెండు ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. క్వాలిటీ కౌన్సిల్...
భారతదేశ విద్యావ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క విషయంలో మన విద్యావ్యవస్థ అట్టర్ ప్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్లో ఎన్నికల హడావుడీ మొదలైంది. ఈ...
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు(Bomb Threats) వస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వాటిని ఆకతాయి చేష్టలని కొట్టిపారేయడానికి లేదని, ఎవరో...
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్గా డీవై చంద్రచూడ్(CJI Chandrachud) పదవీ కాలం ముగింపుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా సీనియర్ న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు నియమితులు కావడానికి అధిక అవకాశాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...