Kamareddy | రుణమాఫీ కోసం కామారెడ్డి జిల్లా రెంజల్ లోని బ్యాంకును రైతులు ముట్టడించారు. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు.. ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా సమాధానం లేదు అని ఆవేదన...
త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) తెలంగాణ గవర్నర్గా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే కొత్త గవర్నర్తో ప్రమాణం...
కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam) గిలకలదిండి వద్ద మత్స్యకారులకు జాక్పాట్ తగిలినట్లయింది. చేపల వేటకు వెళ్లిన వారికి భారీ చేపచిక్కింది. దీని బరువు 1500 కిలోల వరకు ఉంటుందని వారు చెప్తున్నారు. దీనిని క్రేన్...
Godavari |నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు భద్రాచలం బ్యారేజీ దగ్గర నీటి మట్టం డేంజర్ మార్క్ను దాటింది. గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు...
Madanapalle Fire Accident | మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెవెన్యూ శాఖకు చెందిన కీలక ఫైళ్లు, కంప్యూటర్లు దగ్దమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ...
Pawan Kalyan - Anna Lezhneva | పవర్ స్టార్, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఈ...
AP Rythu Bazars | ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మరో మాటను కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంది. ఇచ్చిన మాట ప్రచారం ప్రతి ఒక్కరికీ సరసమైన ధరలకే నాణ్యమైన నిత్యావసరాలను అందించడం ప్రారంభించింది సర్కార్....
Andhra Pradesh government transfers 37 IPS officers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా బదిలీలకు తెరలేపింది. ఇటీవల 19 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. తాజాగా 37 మంది ఐపీఎస్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...