దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna). భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఈ అవార్డును 1954 జనవరి 2న ప్రారంభించారు. వివిధ రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారతరత్న అవార్డును అందజేస్తారు....
హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది...
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరగడంతో తక్కువ ధరలకే బియ్యం అందించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. 'భారత్ రైస్'(Bharat Rice) పేరిట రూ.29లకే కిలో బియ్యం విక్రయాలు నేటి నుంచి...
రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల(Nizam Sugar Factory) పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఈరోజు డా. బి. ఆర్....
ప్రజా భవన్(Praja Bhavan) వద్ద గురువారం రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రజా భవన్ ముందు ఓ ఆటో డ్రైవర్ తన ఆటోని తగలబెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు...
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ paytm పై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. బుధవారం ఆ సంస్థకి కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దంటూ హెచ్చరించింది. ఫిబ్రవరి 29 నుంచి వ్యాలెట్లు,...
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు మరోసారి శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ చలాన్ల(Traffic Challans) చెల్లింపులపై రాయితీ గడువును ఫిబ్రవరి నెల 15 వరకూ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. గతేడాది డిసెంబరు 25 వరకు ఉన్న...
కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా యూట్యూబ్ చానల్స్ ఆమెని ఫేమస్ చేశాయి. సినిమా ప్రమోషన్స్ కోసం హీరో సందీప్ కిషన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...