అరకు కాఫీ(Araku Coffee) భవిష్యత్తులో స్టార్బక్స్ లాగా గ్లోబల్ బ్రాండ్ హోదాకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తెలిపారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా...
మహిళా రిజర్వేషన్ ఇప్పటి వరకు అమలు కాలేదని, దాని వల్ల మహిళలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు కవిత(MLC Kavitha). మహిళా రిజర్వేషన్ను జనగణనతో ముడిపెట్టి కేంద్రం కావాలనే జాప్యం చేస్తుందన్నారామే. కేంద్ర బడ్జెట్లో...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని మహిళలకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మహిళల కోసం తమ ప్రభుత్వం ఎంతో...
సెక్రటేరియట్లోని(Secretariat) తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఛాంబర్ బయటప కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు.. తమ బిల్లులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దాదాపు...
తెలంగాణలో మరోసారి బదిలీలు జరిగాయి. 21 మంది ఐపీఎస్లను బదిలీ(IPS officers Reshuffle) చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు,...
ఆర్టీసీ(TGSRTC) ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వెల్లడించారు. అదే విధంగా ఈ డీఏతో ఆర్టీసీపై ప్రతి నెలా...
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో(Tirumala) భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. గురువారం ఉదయం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు వడ ప్రసాదం(Vada Prasadam) వడ్డించే కార్యక్రమాన్ని...
ఎస్సీ వర్గీకరణపై(SC Classification) తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో వీలైనంత త్వరగా వర్గీకరణ అమలు చేసేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత రావడం కోసం ఏకసభ్య కమిషన్ను నియమించి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...