సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు నారాయణపేట(Narayanpet) జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ. 130 కోట్ల నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన...
నాంపల్లి ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహించారు. ఇందులో వేల మంది పాల్గొన్నారు. కాగా ఈ ఎగ్జిబిషన్పై షీటీమ్స్(She Teams) స్పెషల్ ఫోకస్ పెట్టాయి. వినోదం పేరిట మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారి ఆటకట్టించాలని...
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ గా కాష్ పటేల్(Kash Patel) నియమితులయ్యారు. ఆయనకు ట్రంప్ తొమ్మిదవ FBI డైరెక్టర్ గా నియామక పత్రాన్ని అందించి బాధ్యతలు అప్పగించారు. ట్రంప్(Trump) అధ్యక్ష...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో(Sir Ganga Ram Hospital)...
తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ఆరోగ్యశ్రీ సీఈఓగా ఎల్ శివకుమార్ను జీఏడీలో...
SC Classification Commission |ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఉపకులాల సమాచారం సేకరించి, ఎవరికి ఎంత రిజర్వేషన్ కల్పించాలన్న అంశాలపై ఈ...
తెలంగాణ హైకోర్టులో(TG High Court) విషాద ఘటన చోటు చేసుకుంది. సీనియర్ అడ్వకేట్ పసునూరి వేణుగోపాల్ రావు(Pasunuri Venu Gopal Rao) అనే న్యాయవాది.. ఎప్పటిలానే ఒక కేసుకు సంబంధించి సీరియస్గా వాదనలు...
ప్రపంచంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు ప్రధాన కారణం ఫేక్ న్యూసేనన్నారు సీఎం రేవంత్(Revanth Reddy). ప్రజల సమాచారాన్ని సేకరించడానికి సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా(Social Media)ను ప్రధాన సాధనంగా వినియోగించుకుంటున్నారు తెలిపారు. ‘‘కొంతమంది...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...