ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద నేరాలు సైబర్ నేరాలేనన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). వీటిని కట్టడి చేయడానికి ప్రపంచదేశాలు తర్జనబర్జన పడుతున్నాయని, సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గం కనుగొంటున్నారని,...
హైదరాబాద్ HICC లో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్(Cybersecurity Conclave) – 2025 (షీల్డ్)ను రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్బంగా సైబర్ నేరాలు, సైబర్ భద్రతపై ఆయన మాట్లాడారు....
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పుట్టినరోజు(KCR Birthday) సంబరాలను పార్టీ నేతలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే నాలుగు...
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను(KCR Birthday) తెలంగాణభవన్లో ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు. వీటిలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్...
ప్రధాని మోదీ ఒరిజినల్ బీసీ కాదన్న తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమర్థించుకున్నారు. ఈ విషయంలో తాను ఎటువంటి తప్పులు మాట్లాడలేదన్నారు. శనివారం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో పర్యటించారు. ఈ క్రమంలో...
ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి సంకల్పించామని చెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియర్ రికవరీ ఫెసిటిలీ సెంటర్...
బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కాగా ఈ విషయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్(Minister Satya Kumar)...
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్ కలిశారు. ఈ సందర్బంగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందించారు. ఆశా వర్కర్ ఉద్యోగానికి...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...