Nagole Flyover: హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి, రవాణా వ్యవస్థను పటిష్టం చేసెందుకు మంత్రి కేటీఆర్ నేడు నాగోల్ ఫ్లై ఓవర్ని ప్రారంభించనున్నారు. 143.58 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం...
Solar eclips: నేడు భారత్లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం అరుదైనదని 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతుందని శాస్రవేతలు చెబుతున్నారు. సాయంత్రం 4.29 నుంచి గ్రహణకాలం ప్రారంభం కాగా.. గరిష్టంగా గంట...
Sitrang Cyclone :తెలుగు రాష్ట్రాలకు సిత్రాంగ్ తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని.. ఈ ప్రభావం కారణంగా అక్టోబర్ 20 నాటికి...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వడ్డీ...
Sunday Holiday: ఆదివారం సెలవు చాలా బాగుటుంది. కానీ ఆదివారంను సెలవుగా ప్రకటించటం కోసం ఎనిమిదేళ్లు సుధీర్ఘంగా మహా ఉద్యమమే జరిగింది తెలుసా? బ్రిటీషర్లు మన దేశాన్ని పాలించేటప్పుడు భారతీయులను కూలీలుగా మార్చి.....
Supreme Court: దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు పెళ్లి అయిన తర్వాత 40 రోజులు మాత్రమే కలిసి ఉండి. రెండేళ్లుగా వేరుంటున్న...
Loan apps:లోన్ యాప్ల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, 600 రుణ యాప్లు (Loan apps) చట్ట విరుద్ధంగా ఉన్నాయనీ,...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...