దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కాలుష్య కట్టడికి బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 15 ఏళ్ళు పైబడిన వెహికల్స్ కి ఫ్యూయల్ నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తర్వాత...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి వారి మృతదేహాలను గుర్తించడం జరిగింది. మూడు మీటర్ల లోతు...
వరంగల్లోని మామురు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. గత కొంతకాలంగా ఈ అంశంపై చర్చలు జరుగుతుండగా తాజాగా ఈ పనులకు కేంద్రం ఓకే చెప్పింది. ఈ విమానాశ్రయం...
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు దేశ రక్షణపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన విజ్ఞాన్ వైభవ్-2025(Vignan VCaibhav)...
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్(Badrinath)లో భారీ ప్రమాదం జరిగింది. ఉన్నట్లుండి మంచుచరియలు(Avalanche) విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 47 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు. వారి కోసం యుద్ధప్రాతిపదికన రెస్క్యూ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు....
మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై మరో కేసు నమోదయింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ చక్రధర్గౌడ్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై ఇప్పటికే హరీష్ రావు.. కోర్టుకు వెళ్లారు....
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మహాకుంభా మేళా నిర్వహణలో ఏదైనా లోపాలు ఉంటే క్షమించాలని భక్తులను కోరారు. దాదాపు 45 రోజులు జరిగిన కుంభమేళా ముగిసింది. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న...
తెలంగాణను అభివృద్ధి హబ్గా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ కు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...