జనరల్

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48 మంది క్షతగాత్రులు రుయా, స్విమ్స్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రుయాలో 34 మందికి, స్విమ్స్ లో 14 మందికి వైద్యులు...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) హామీ ఇచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా మోదీ రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు....

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కర్ణాటకలో రెండు కేసులు, గుజరాత్ లో ఒక...
- Advertisement -

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుభరోసా(Rythu Bharosa)కి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్‌, రేషన్‌...

HMPV Virus | చైనాలో మరో ప్రాణాంతక వైరస్ కలకలం.. లక్షణాలు ఇవే

కోవిడ్ 19 తర్వాత డ్రాగన్ కంట్రీలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. చైనాలో హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (HMPV) అనే వ్యాధి వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తోంది. ఈ HMPV...

Maha Kumbh Mela | భక్తులకు అలర్ట్.. మహాకుంభమేళా కోసం ప్రత్యేక వెబ్ పేజ్

మహా కుంభమేళాకు(Maha Kumbh Mela) ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఉత్సవం జరగనుంది. మహాకుంభమేళాకి ప్రపంచవ్యాప్తంగా సుమారు...
- Advertisement -

Rythu Bharosa | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… రైతు భరోసా ఎప్పుడంటే..

తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 14 నుంచి రైతు భరోసా(Rythu Bharosa) అమలు చేయనుంది. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది....

CMR College | మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్తత

మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ(CMR College) హాస్టల్ లో విద్యార్థినిల ఆందోళన కొనసాగుతోంది. బాత్రూంలో రహస్యంగా కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసి వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో కాలేజీలో ఉధృత...

Latest news

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హ‌రీశ్‌రావు(Harish Rao) లేఖ రాశారు. న‌క్ష‌త్రం గుర్తు లేని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు...

Supreme Court | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు నోటీసులు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...

PM Modi | MSME లకు ప్రధాని గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా MSME లకు సకాలంలో తక్కువ ఖర్చుతో నిధులు అందుబాటులో ఉండేలా కొత్త క్రెడిట్ డెలివరీ పద్ధతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం...

KCR | అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై హైకోర్టులో విచారణ

అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...

Dhananjay Munde | మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా

మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) మంత్రి పదవికి రాజీనామా చేసారు. గత...

Must read

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...