ప్రస్తుతం ఎండలు బగ్గుమని మండిపోతున్నాయి. దాంతో ప్రజలు తట్టుకోలేక అతలాకుతలం అవుతున్నారు. అయితే ఈ ఎండ నుండి తట్టుకోవాలంటే ఈ ఉప్పును వాడాల్సిందే అంటున్నారు నిపుణులు.అది మరెంటో కాదు నల్ల ఉప్పు.దీనికి ఆయుర్వేదంలో...
ప్రతి సీజన్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా కాలాల్లో లభించే పండ్లకు భలే గిరాకి ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు రకాల రకాల మామిడి పండ్ల రుచి నోరూరుతుంది. పల్లెటూల్లో అయితే...
ప్రజల నెత్తిన మరో భారం పడింది. ఇప్పటికే నిత్యావసరాల వస్తువులతో పాటు పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. ఈ కష్ట కాలంలో ఇది చాలదా అన్నట్టు నిత్యం ప్రజలు వాడేటువంటి పలు ట్యాబ్లేట్ల...
ఇండియాలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. దాంతో ప్రజలు నెమ్మదిగా భయ విముక్తులు అవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో...
ఎండాకాలం రానే వచ్చింది. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు మండిపోతుండడంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. అయితే ప్రజలను వేసవికాలంలో వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు ఒకటి. చర్మంపై చిన్న చిన్న మొటిమలు...
ఏపీలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. ఆయా జిల్లాల్లో స్వల్ప కేసులు నమోదు అవుతుండగా అనంతపురంలో మాత్రం అత్యధికంగా 17 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 10,344...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...