దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఒక్క సారిగా తగ్గిపోయింది. ఇప్పటివరకు లక్షల్లో కేసులు నమోదు కాగా తాజాగా కేసులు భారీగా తగ్గిపోయాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 67084 కొత్త కరోనా...
ఇండియాలో కరోనా విజృంభణ కాస్త తగ్గింది. మొన్నటివరకు 3 లక్షల కేసులు నమోదు కాగా ఈ మధ్య లక్ష కేసులు మాత్రమే నమోదవడం ఊరట కలిగిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో...
ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 27,522...
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ రాకాసి నుండి ఎప్పుడు బయటపడతామా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. కొద్ది రోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొత్త వేరియంట్ల ముప్పు...
లాక్ డౌన్ కారణంగా ఏ రంగంపైనైనా తక్కువ ప్రభావం పడిందా అంటే అది వ్యవసాయ రంగం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా చాలా మంది కోవిడ్ 19 దెబ్బకి సొంత ఊర్లకు వచ్చి...
ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 26,236...
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఫస్ట్ వేవ్ నుండి థర్డ్ వేవ్ వరకు రాకాసి మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. వైరస్ భారిన పడనివారంటూ ఉండరేమో అన్నట్లు ఈ వైరస్ విజృంభించింది. ఎన్ని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...