దేశానికి అన్నం పెట్టె రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. భూమిని సాగు చేసేటప్పడి నుండి మొదలుపెడితే పండిన పంటను అమ్మే వరకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. అయితే రైతులు గిట్టుబాటు ధర...
మనం తీసుకునే ఆహరం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆహారం మాత్రమే కాదు.. మనం తినే సమయాన్ని బట్టి కూడా అనారోగ్య సమస్యలను నియంత్రించడం లేదా మరింత పెంచడం వంటివి జరుగుతుంటాయి....
ఏపీలో కరోనా ఉధృతి తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపగా తాజాగా ప్రజలకు భారీ ఊరట లభించింది. తాజాగా ఏపీ వ్యాప్తంగా 18,601 కరోనా పరీక్షలు చేయగా.. కేవలం కొత్తగా...
భారత్ లో కరోనా ఉధృతి తగ్గింది. గత కొన్ని రోజుల నుంచి.. 3 లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు కాగా నిన్న కేవలం లక్ష లోపు కరోనా కేసులు నమోదు అయ్యాయి....
భారత్లో కొవిడ్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జరిపిన 14,48,513 పరీక్షల్లో 1,07,474 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య స్వల్పంగా...
ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 30,886...
జ్వరం వస్తే వెంటనే గుర్తొచ్చే ట్యాబ్లెట్ పారాసిటమాల్, డోలో 650. అందుకే ప్రతి ఇంట్లో పారాసెటమాల్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ట్యాబ్లేట్లు ప్రతి మెడికల్ షాపులో ఈజీగా దొరుకుతాయి. అయితే ఓ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...