హెల్త్

ఏపీలో కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 13,212 కేసులు నమోదు..మరణాలు ఎన్నంటే?

ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. అలాగే ఏపీలో నిన్నటి కంటే ఇవాళ మరో వెయ్యి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.  తాజాగా రాష్ట్ర...

కాకతీయ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో కరోనా టెన్షన్..ఏకంగా 21 మందికి

తెలంగాణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు రోజుల్లో ఏకంగా 21 మంది ఇంజినీర్లకు వైరస్ నిర్ధారణ అయింది. ఈ...

కేంద్రం కీలక నిర్ణయం..వారికి ఐసోలేషన్​ అవసరం లేదు

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్ట్ లో జరిపిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం తప్పనిసరి కాదని పేర్కొంది. వారు...
- Advertisement -

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే వీటిని తీసుకోండి..

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుండి బయట...

తెలంగాణ కరోనా బులెటిన్ రిలీజ్..GHMC లో అత్యధిక కేసులు నమోదు..మరణాలు ఎన్నంటే?

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4,207 కరోనా కేసులు నమోదు కొత్తగా మరో ఇద్దరు మహమ్మారి బారిన పడి మృతి కరోనా నుంచి కోలుకున్న మరో 1,825 మంది బాధితులు రాష్ట్రంలో ప్రస్తుతం 26,663 కరోనా...

ఏపీలో కరోనా కల్లోలం..భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు..ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా...
- Advertisement -

ఇండియాలో కరోనా విలయతాండవం..ఒక్క రోజే 3.13 లక్షల కేసులు నమోదు

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,13,603 కొత్త కరోనా పాజిటివ్ కేసులు...

రోజూ బాదం తింటున్నారా? మోతాదు మించితే ఏమవుతుందో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాంటి మంచి ఆహారాల్లో నట్స్, సీడ్స్ ప్రధమ స్థానంలో ఉంటాయనే...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...