ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. అలాగే ఏపీలో నిన్నటి కంటే ఇవాళ మరో వెయ్యి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. తాజాగా రాష్ట్ర...
తెలంగాణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు రోజుల్లో ఏకంగా 21 మంది ఇంజినీర్లకు వైరస్ నిర్ధారణ అయింది. ఈ...
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్ట్ లో జరిపిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం తప్పనిసరి కాదని పేర్కొంది. వారు...
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుండి బయట...
తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది.
రాష్ట్రంలో కొత్తగా 4,207 కరోనా కేసులు నమోదు
కొత్తగా మరో ఇద్దరు మహమ్మారి బారిన పడి మృతి
కరోనా నుంచి కోలుకున్న మరో 1,825 మంది బాధితులు
రాష్ట్రంలో ప్రస్తుతం 26,663 కరోనా...
కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్డౌన్, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్తో పాటు కరోనా...
భారత్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,13,603 కొత్త కరోనా పాజిటివ్ కేసులు...
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాంటి మంచి ఆహారాల్లో నట్స్, సీడ్స్ ప్రధమ స్థానంలో ఉంటాయనే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...