ఏపీలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్తో పాటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదు...
ఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు చూస్తుంటే థర్డ్ వేవ్ ముప్పు వస్తుందనే భయం కలుగుతుంది. తాజాగా ఐసీఎంఆర్కు చెందిన వైద్య నిపుణుడు సమీరన్ పాండా కరోనా వ్యాప్తిపై కీలక...
ఏపీలో కరోనా విజృంభిస్తుంది. దీనితో వైఎస్ జగన్ సర్కార్ నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం అర్చకుడికి కరోనా...
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజూవారీ కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్ దాటి రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
దేశ...
సాధారణంగా మనం ప్రత్యేకించి సూర్యుని వైపు చూస్తే తుమ్ములు వస్తాయి. అయితే సూర్యుడిని చూసినప్పుడు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి కారణమేంటో..సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
శాస్త్రీయ భాషలో, దీనిని సన్...
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 2,983 కరోనా కేసులు నమోదు
ఈ మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి
కరోనా నుంచి కోలుకున్న మరో 2,706 మంది బాధితులు
రాష్ట్రంలో 24 గంటల్లో 1,07,904...
కరోనా మహమ్మారి దెబ్బకు వైద్యసిబ్బంది విలవిల్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస రావుకు కరోనా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరుతున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...