హెల్త్

చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌..దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే?

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా..మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా...

తెలంగాణలో రెడ్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ!

తెలంగాణను చలి వణికిస్తోంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలితీవ్రత పెరుగుతుండటం వల్ల ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. దీనితో వాతావరణ శాఖ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుడటం...

Flash- అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం

ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింది నీరులా విస్తరిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైనట్లు టెక్సస్‌ వైద్యాధికారులు ధృవీకరించారు. ఇప్పుడు ఒమిక్రాన్‌...
- Advertisement -

శృంగారంలో ఎక్కువ తృప్తి పొందేది ఎవరు..ఎందుకో తెలుసా?

సృష్టి ముందుకు సాగాలి అంటే మనుషుల మధ్య రతి తప్పని సరిగా జరగాల్సిందే. దీనిని చాలా మంది తప్పుగా చూస్తారు. దీని వల్ల చిన్ననాటి నుంచి మనలో కూడా అలాంటి ఆలోచనలే పురుడు...

ప్రజలకు హెచ్చరిక..ఆ జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నిర్ధారణ

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలంగాణను కలవరపెడుతుంది. తాజాగా కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో ఓ...

విస్తరిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే?

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది.  కర్ణాటకలో మరో ఐదు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. బాధితుల్లో నలుగురు మహిళలు ఉన్నారని ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడించారు. కొత్తగా...
- Advertisement -

కరోనా అప్డేట్..132 మంది ప్రాణాలు తీసిన వైరస్..కొత్త కేసులు ఎన్నంటే?

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 6,563 కేసులు నమోదు కాగా వైరస్​ ధాటికి 132 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,077 మంది కోలుకున్నారు. 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​...

ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయి..ఎందుకు?

ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు వస్తాయి కానీ ఇతర కూరగాయలు కోసేటప్పుడు అలా జరగదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళంట నీళ్ళు ఎందుకు వస్తాయి. దానికి కారణం ఏంటో...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...