కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా..మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.
అత్యధికంగా...
తెలంగాణను చలి వణికిస్తోంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలితీవ్రత పెరుగుతుండటం వల్ల ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. దీనితో వాతావరణ శాఖ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుడటం...
ఒమిక్రాన్ వేరియంట్ చాపకింది నీరులా విస్తరిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు టెక్సస్ వైద్యాధికారులు ధృవీకరించారు. ఇప్పుడు ఒమిక్రాన్...
సృష్టి ముందుకు సాగాలి అంటే మనుషుల మధ్య రతి తప్పని సరిగా జరగాల్సిందే. దీనిని చాలా మంది తప్పుగా చూస్తారు. దీని వల్ల చిన్ననాటి నుంచి మనలో కూడా అలాంటి ఆలోచనలే పురుడు...
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణను కలవరపెడుతుంది. తాజాగా కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఓ...
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. కర్ణాటకలో మరో ఐదు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. బాధితుల్లో నలుగురు మహిళలు ఉన్నారని ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడించారు. కొత్తగా...
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 6,563 కేసులు నమోదు కాగా వైరస్ ధాటికి 132 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,077 మంది కోలుకున్నారు. 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్...
ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు వస్తాయి కానీ ఇతర కూరగాయలు కోసేటప్పుడు అలా జరగదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళంట నీళ్ళు ఎందుకు వస్తాయి. దానికి కారణం ఏంటో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...