పశ్చిమ బెంగాల్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేండ్ల బాలుడికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఆ బాలుడు హైదరాబాద్ మీదుగా బెంగాల్కు వచ్చినట్లు...
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్కు కరోనా పాజిటివ్ గా తేలింది. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో అతనికి కరోనా సోకినట్లు తెలిసింది. గత శుక్రవారం సిడ్నీ పాఠశాల వేడుకకు మారిసన్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి...
తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా ఒమిక్రాన్గా...
ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరగడం కలవరపెడుతుంది. ఇప్పటికే ఏపీలో ఒమిక్రాన్ కేసు నమోదు కాగా తాజాగా తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపింది. హైదరాబాద్ లో 2...
దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్యలో స్వలంగా పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,984 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 247 మంది వైరస్తో మరణించారు. 24 గంటల వ్యవధిలో 8,168 మంది...
రానున్న ఆరు నెలల్లో చిన్నారుల కోసం కొవిడ్ టీకాను తీసుకురానున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. ఓ సదస్సులో మాట్లాడిన ఆయన పిల్లలకు కొవిడ్ నుంచి రక్షణ కల్పించే కొవొవాక్స్...
ఒమిక్రాన్ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. తాజాగా..బ్రిటన్ లో ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మరణించాడన్న వార్త కలకలం సృష్టించింది. అయితే అదే బ్రిటన్లో ఒక్క ఒమిక్రాన్తోనే 75 వేల మరణాలు...
బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్, అమృత అరోరాలకు కరోనా సోకింది. వీరికి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఇటీవలి కాలంలో కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసి వీరిద్దరూ పలు పార్టీలకు హాజరయ్యారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...