సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొత్తవేరియంట్ పుట్టుకురావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా యూకేలో (బ్రిటన్) తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.
దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన...
దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోంది. రాజస్థాన్లో ఒకేసారి నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి జైపుర్ వచ్చిన వీరికి కరోనా నిర్ధరణ కాగా.. జీనోమ్ సీక్వెన్సింగ్లో ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది....
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రోజూ 10 వేలకు తక్కువగా...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నాయి. తాజాగా ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
విజయనగరం జిల్లాకు...
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం,...
ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవన శైలీ కారణంగా అనేక మంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. 2020 సంవత్సరంలో దాదాపు 15 శాతం మందికి హైబీపీ ఉన్నట్లు తేలింది. ఒక నివేదిక ప్రకారం...
దిల్లీలో శనివారం మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వేల్లో పర్యటించిన 35 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశ రాజధాని ప్రాంతంలో ఒమిక్రాన్ కేసుల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...