ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఓ వైద్యుడికి మళ్లీ కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ఆ వైద్యుడు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారని.. ఎలాంటి లక్షణాలు...
కర్ణాటక చిక్మగళూరు జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్గా నిర్వహిస్తున్న పరీక్షల్లో వైరస్ సోకిన వారి సంఖ్య 101కి చేరింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో...
భారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా, అమెరికాల నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు మహా సర్కారు తెలిపింది....
దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,306 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 211 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్...
ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకు గురిచేస్తుండగా.. క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ రావడం వల్ల అనుమానంతో రాష్ట్ర వైద్య...
గురక సమస్య చాలా సర్వసాధారణంగా మారింది. చాలా మంది దీన్ని తేలికగా తీసుకోవడానికి ఇదే కారణం. అటువంటి పరిస్థితిలో వారు గాఢ నిద్రలో ఉన్నందున..తాను గురక పెట్టే సంగతిని గుర్తించడు. కానీ అతని...
భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే 12 కేసులు నమోదు కాగా ప్రజలలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా రాజస్థాన్ లో 9 మందికి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...