సాధారణంగా చలికాలంలో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. ఈ సీజన్లో ఎక్కువగా చర్మం పొడి బారడడం..నిర్జీవంగా మారినట్లుగా అనిపించడం జరుగుతుంది. అయితే ఈ సమస్యలను తగ్గించేందుకు ఏం చేయాలి? ఆ సమస్యలను ఎలా తగ్గించుకోవాలో...
వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల కరోనా మరణాలు సంభవిస్తాయని ఐరోపా పరిధిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం హెచ్చరించింది. మొత్తంగా తమ కార్యాలయ పరిధిలోని 53 దేశాల్లో మరణాల...
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తుంది. తాజాగా దేశంలో కొత్తగా 8,488 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. దీనితో దేశంలో కరోనా కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. వైరస్ ధాటికి...
తెలంగాణ: ఖమ్మం జిల్లా వైరా బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. గురుకులంలో 8వ తరగతికి చెందిన 13 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో మిగతా...
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,488 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మరో 313 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు...
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా మారారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ లేకుండా జీవించలేరు. అయితే వీటి వినియోగమే ఇప్పుడు ముప్పుగా...
కరోనా కేసులు తగ్గడంతో జనాలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటం సినీ పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి...
మంచి నీరు ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరం. చాలా మంది సెలబ్రిటీల కూడా తమ సౌందర్య, ఆరోగ్య రహస్యం మంచి నీళ్లేనని చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకే ప్రతి రోజు మన శరీరానికి అవసరమైన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...