భోజనం చేశాక చాలా మంది కిల్లి వేసుకుంటారు. మరికొందరు యాలకులు తింటారు ఇంకొందరు తులసి ఆకులు తింటారు. ఇలా చాలా మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అయితే మరికొందరు సొంపు తింటారు. ఇది...
మసాలా దినుసులు శరీరానికి మంచిది అని చెబుతారు. అయితే ఏది అయినా ఎంతలో తీసుకోవాలో అంతలో తీసుకోవాలి అతిగా తీసుకున్నా ప్రమాదమే. నల్ల మిరియాలు ఆరోగ్యానికి మంచివని చాలా మందికి తెలిసిన విషయమే....
చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఈ మధ్య ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకుంటున్నారు. కాని వైద్యులు ఇలాంటి ఫుడ్ కి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు. శరీరంలో కొవ్వు ఉండటం...
ఈ రోజుల్లో చాలా మంది శారీరక శ్రమ చాలా తక్కువగా చేస్తున్నారు. అంతా కంప్యూటర్ పై చేసే ఉద్యోగాలు కావడంతో శారీరక శ్రమ తక్కువగా ఉంటోంది. కొంచెం చెమట పట్టినా అది పట్టకుండా...
మల్లెల తర్వాత చాలా మందికి ఇష్టమైన పూలు సన్నజాజి పూలు. పల్లె నుంచి పట్టణాల వరకూ చాలా మంది పెరట్లో ఇది పెంచుతారు. ఇది చాలా మంచి సువాసన ఇస్తుంది. అంతేకాదు సన్నజాజుల...
మనం వంట కోసం ఎక్కువగా సన్ ఫ్లవర్, పామాయిల్ ,వేరుశనగ వాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు చాలా మంది ఆయిల్ ఫుడ్ తగ్గిస్తున్నారు. కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయని అన్నీ రకాల ఆయిల్స్ వాడటం...
`తేనెటీగలు, తేనెకు సంబంధించిన వీడియోలు మనం చాలా చూస్తు ఉంటాం. తేనె సేకరించే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫారెస్ట్ లో కూడా ఇలా...
మన దేశంలోనే కాదు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఈజీగా ఉంటుంది అని అన్నీంటికి వీటినే ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇది మానవాళికి చాలా ముప్పు అని మరో పక్క...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...