భోజనం చేసిన ప్రతిసారీ ఆహారపదార్థాలు పళ్ల మధ్య ఇరుక్కున్నాయి అని చాలా మంది వాటిని తీస్తూ ఉంటారు. అయితే కొందరికి పళ్ల మధ్య సందులు ఎక్కువగా ఉంటాయి దీని వల్ల ఇలాఆహరం ఇరుక్కుంటుంది....
డ్రై ఫ్రూట్స్, నట్స్ ఈ మధ్య చాలా మంది ఇష్టంగా తింటున్నారు. అయితే బాదం జీడిపప్పుతో పాటు పిస్తా కూడా చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు. ఈ పిస్తా అనేది కొంచెం ధర...
మనం చాలా మందిని చూస్తు ఉంటాం రాత్రి సమయాల్లో అస్సలు గోళ్లు కత్తిరించుకోరు. అంతేకాదు శుక్రవారం మంగళవారం కూడా ఈ గోళ్లు కత్తిరించుకోరు. దీనికి కారణం చెబుతారు. ఈ రోజు గోళ్లు కత్తిరించుకుంటే...
మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంది. అలాంటి ఆలయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఉత్తర ప్రదేశ్ లోని కాశీ గంగానది ఒడ్డున ఉన్న
ప్రముఖ...
చాలా మంది చింత పండుని ఇష్టంగా తింటారు. అసలు కొన్ని వంటకాలు అయితే ఆ పులుపు ఉండాల్సిందే పులిహోర నుంచి సాంబార్ వరకూ అంతా ఈ చింతపండు ఉంటేనే టేస్ట్ ఉంటాయి. వంటల్లో...
దేశంలో పెద్ద ఎత్తున కోలాహలంగా కన్నయ్య జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉట్టి కొట్టడాలు, కోలాటాలు ఇలా సందడి సందడిగా ఉంటోంది. ఉత్తరప్రదేశ్లోని కుదర్ కోట్ను శ్రీకృష్ణుని అత్తవారిల్లుగా భావిస్తారు. ఇది...
కృష్ణాష్టమిరోజున కన్నయ్యకు ఇష్టమైన పదార్ధాలతో నైవేద్యం పెడితే ఎంతో మంచిది. మరి కన్నయ్యకు ఏవి నైవేద్యం పెడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గోకులాష్టమి రోజున భక్తులు పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని...
శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అంటారు. శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...