కొత్తబట్టలు వేసుకోవాలి అని చాలా మందికి సరదా ఉంటుంది. పండుగలు అలాగే పుట్టిన రోజు ,పెళ్లిరోజు ఇలా వేడుకలకు కచ్చితంగా కొత్త బట్టలు వేసుకుంటాం. దానికి పసుపు బొట్టు అద్ది ధరిస్తాం. అయితే...
ఉత్తరాధిన పిడుగుపాటు వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. 22 మరణాలు ఒక్క రాజస్థాన్లోని అమేర్లోనే సంభవించాయి. వర్షాకాలంలో మన తెలుగు స్టేట్స్ లో కూడా పిడుగులు భయపెడుతున్నాయి....
పప్పు నెయ్యి ఆవకాయ ఆ కాంబినేషన్ అంటే చాలా మందికి ఇష్టం. ఇక స్వీట్స్ లో కూడా నెయ్యి ఎక్కువగా వాడతాం. ఇన్న పిల్లలకు కూడా నేతితో ఫుడ్ పెడతాం. ఇలా నెయ్యి...
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఎవరూ చూపించలేరు. బిడ్డలు ఎలాంటి వారైనా, పేరెంట్స్ ని చూడకపోయినా తల్లి మాత్రం తన పిల్లలపై ఎంతో ప్రేమ చూపిస్తుంది. మనుషులే కాదు జంతువులు...
మనకు ఏదైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు వెళతాం. అయితే కొన్నిసార్లు మందుల దుకాణాలకు వెళ్లి మందులు తెచ్చుకుని తగ్గిపోయింది కదా అని అనుకుంటా. కానీ తరచూ ఇలాంటి సమస్యలు వస్తూ...
ద్రాక్ష పండ్లు రుచికి చాలా తీయగాను పుల్లగాను ఉంటాయి. ఇక పిల్లలు పెద్దలు అందరూ కూడా వీటిని తింటారు. కిలో ద్రాక్ష ఎంత ఉంటుంది మార్కెట్లో ధర 100 రూపాయల నుంచి ఉంటుంది....
మామిడి పండు అన్ని పండ్లలో ఇది రారాజు. ఇక దీని ధర కూడా సాధారణంగానే ఉంటుంది. కాని కొన్ని మామిడి పండ్లు మాత్రం చాలా ఖరీదుగా ఉంటాయి. అయితే జపాన్ లో ఉన్న...
జపాన్ దేశస్తుల గురించి చెబితే వారికి ఏదైనా పని అప్పచెబితే అది పూర్తి అయ్యే వరకూ వేరే పనిమీద వారి ఫోకస్ ఉండదు. అంతేకాదు పనిలో పడి ప్రేమ అనే దానికి చాలా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...