దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ తాజాగా అన్నీ చోట్ల కరోనా ఆంక్షలు సడలింపు ఇస్తున్నారు, బస్సులు రైళ్లు అన్నీ తిరుగుతున్నాయి. ఓ పక్క షాపులు తీస్తున్నారు. అయితే అన్నీ...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేసులతో పోలిస్తే మరణాల సంఖ్య మరింతగా తగ్గింది. బుధవారం నాటి బులిటెన్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. రాష్ట్రంలో ఇవాల నమోదైన...
భారత దేశంలో కోవిడ్ మొట్ట మొదటి పేషెంట్ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక యువ డాక్టరమ్మ. ఆమె మెడికల్ స్టూడెంట్. ప్రస్తుతం ఆమెకు రెండోసారి కోవిడ్ పాజిటీవ్ నిర్దారణ అయింది. ఈవిషయాన్ని అధికారులు...
కరోనా విషయంలో అనేక కంపెనీలు టీకాలను ముందుకు తెచ్చాయి. అయితే కొందరు తొలి డోస్ లో ఒక కంపెనీ టీకా, రెండో డోసులో ఇంకో కంపెనీ టీకా వేయించుకున్నట్లు సమాచారం అందుతున్నది. ఇలా...
మనలో చాలా మంది ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే రోజూ మార్కెట్ కు వెళ్లి తీసుకురావడం కష్టం అని, వాటిని ఒకేసారి ఎక్కువగా తీసుకువచ్చి ఫ్రిజ్ లో పెడుతున్నారు. మరికొందరు...
తల్లి అవుతున్నాను అని వార్త తెలిసిన తర్వాత ఆ మహిళ ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిందే. ఓ బిడ్డకి జన్మనిస్తున్నాను అని ఆమె ఎంతో ఆనందపడుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఆమెని...
మన దేశంలో కొబ్బరికాయను ప్రతీ పూజలో ప్రతీ ఆలయంలో భక్తులు దేవుడికి కొడతారు. నైవేథ్యం నుంచి అభిషేకాలు, హోమాలు ఇలా ఏం చేసినా అక్కడ కొబ్బరికాయ దేవుడికి సమర్పిస్తాం. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే...
మామిడి పండ్లని ప్రతీ ఒక్కరు ఇష్టంగా తింటారు. ఇక సీజన్ అయిపోయింది. ఈ ఆగస్ట్ వరకూ మామిడి పండ్లు వస్తూనే ఉంటాయి. అయితే అతిగా మామిడి పండ్లు తిన్నా కొన్ని సమస్యలు వస్తాయి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...