చాలా మంది రాత్రి అన్నం ఎక్కువ తిన్నాం కదా ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ వద్దులే అనుకుంటారు. మరికొందరు మధ్నాహ్నం లంచ్ ఎక్కువ తీసుకుందాం ఇక ఉదయం టిఫిన్ వద్దులే అనుకుంటారు. కాని...
ఈ కరోనా వచ్చిన తర్వాత మనలో చాలా మంది ఇమ్యునిటీ పవర్ ని పెంచుకునేలా ఫ్రూట్స్ తీసుకుంటున్నారు.. వాటి నుంచి మనకు ఏ పోషకాలు లభిస్తున్నాయో కచ్చితంగా తెలుసుకోవాలి. మేలు చేసే పండ్లల్లో...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. బుధవారం వెల్లడైన కరోనా బులిటెన్ లో 1114 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క జిల్లాలో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే మోస్తారుగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికంటే సుమారు 500 కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. బుధవారం నాడు...
దేశంలో కోవిడ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా స్కూళ్లను ఓపెన్ చేయడం మంచిదికాదని నీతి అయోగ్ సభ్యుడు వి.కే.పాల్ హెచ్చరించారు. స్కూల్ అనగానే కేవలం విద్యార్థులను మాత్రమే పరిగణలోకి తీసుకోరాదన్నారు. స్టూడెంట్స్ తో...
కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. ప్రపంచంలో ఇప్పటి వరకు మొదటి, రెండో వేవ్ లు విరుచుకుపడి లక్షల మందిని పొట్టనపెట్టుకున్నాయి. ఇండియాలో మొదటి వేవ్ ప్రమాదకారిగా అవతరించలేకపోయింది. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ...
ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఇమ్యునిటీ పవర్ పెంచుకుంటున్నారు. ఇక కరోనా తర్వాత ప్రతీ ఒక్కరు నిమ్మ అల్లం వెల్లుల్లి ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఒకింత ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వెల్లుల్లి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...