మనిషికి నీరు ప్రాణాధారం.. మనకు పంట పండాలి అన్నా నీరు ఉండాలి.. అసలు మనిషి బతకాలి అన్నా నీరు ఉండాల్సిందే.. ఇక శరీరంలో చూసినా 70 శాతం నీరు ఉంటుంది, అయితే...
చాలా మందికి షుగర్ సమస్య బిపీ సమస్య ఉంటుంది.. ఇలాంటి వారిలో కొందరికి కిడ్నీ సమస్యలు కూడా బయటపడతాయి.. అందుకే సోడియం, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి. ...
రోజూ ఐదు లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది... వైద్యులు కూడా ఇదే చెబుతారు, మంచి నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని మనకు తెలిసిందే, అయితే కిడ్నీ సమస్యలు...
మన శరీరానికి ఐరన్ అవసరం చాలా ఉంటుంది... ముఖ్యంగా దీనిని హిమోగ్లోబిన్ అంటారు. రక్తంలో కావాల్సిన మోతాదులో హిమోగ్లోబిన్ లేకపోతే అనేక రకాల సమస్యల వస్తాయి, ఇది రక్తహీనతగా మారుతుంది, దీని...
రేగిపండు ఎక్కువగా చలికాలంలో లభిస్తుంది.. ఈ పళ్లు రుచిలో సూపర్ అనే చెప్పాలి...కండరాలు, నాడీవ్యవస్థ, చర్మానికి కావాల్సిన అనేక పోషకాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి...ఈ పండు తియ్యగా వగరుగా ఉంటుంది ఇక...
శరీరం లో కొవ్వు ఎక్కువగా లేకుండా భారీ ఊబకాయ సమస్య లేకపోతే ఇమ్యూనిటీ సిస్టం బాగుంటే ఎలాంటి జబ్బులు ధరిచేరవు... మీకు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. అయితే ఈ మధ్య చాలా...
క్యాబేజీ చాలా మంది తినడానికి అంత ఇంట్రస్ట్ చూపించరు... ఎందుకు అంటే దీనిపై చిన్న చిన్న పురుగులు ఉంటాయి అని..ఆ పురుగు భయంతోనే చాలా మంది క్యాబేజీ కొనేందుకూ తినేందుకు సంకోచిస్తారు, ఎందుకు...
మనం పచ్చి కూరగాయలు తినే సమయంలో వాటిని కడగకపోయానా బాగా క్లీన్ చేయకపోయినా కొన్ని పురుగులు వాటిలో నుంచి మన శరీరంలోకి చేరతాయి.. అందుకే వేడి నీటిలో కడిగి పచ్చి కూరలు తీసుకోవాలి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...