ఈ కరోనా రాకముందు శానిటైజర్లు కేవలం ప్రపంచ వ్యాప్తంగా 5 శాతం మాత్రమే వాడేవారు.. కాని ఇప్పుడు 95 శాతం మంది వాడుతున్నారు.. కరోనా అంత భయపెడుతోంది అందరిని.. కరోనా సమయంలో అందరూ...
మన పెద్దలు అందరు బియ్యాన్ని పాత్రలో వండించిన తర్వాత గంజిని వంచేవారు... ఆ తర్వాత ఆ గంజిలో కాస్త ఉప్పు అలాగే నిమ్మరసం పిండి తాగేవారు దీంతో వారికి బియ్యంలో ఉన్న పోషకాలన్ని...
కరోనా లక్షణాలు చాలా మందికి బయటకు కనిపించడం లేదు.. ఇప్పుడు వర్షాకాలం భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ సమయంలో జలుబు కూడా చాలా మందికి వస్తుంది, అయితే ఈ సమయంలో ఇది సాధారణ...
ఈ కరోనా సమయంలో మాస్కులు గ్లౌజులు అలాగే శానిటైజర్ల వాడకం బాగాపెరిగింది, అయితే ఈ 9 నెలల కాలంలో చాలా కంపెనీలు శానిటైజర్లు తయారు చేశాయి.. మార్కెట్లో అనేక శానిటైజర్లు వచ్చాయి, అయితే...
పాతరోజుల్లో అందరూ చల్లగా కుండలో నీరు తాగేవారు కాని ఇప్పుడు చాలా వరకూ ఫ్రిజ్ లు వచ్చేశాయి, అయితే ఏ నీరు తాగితే మంచిది అనే విషయంలో అనేక సందేహాలు అనుమానాలు ఇప్పటీకీ...
పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వైద్యులు కూడా ఈపండ్లు ఎక్కువ తీసుకోమంటారు, ఇక ఉపవాసాలు ఉండే సమయంలో చాలా మంది ఖర్జూరాలు తీసుకుంటారు, అలాగే కొందరు ఉదయం ఎండుఖర్జూరాలను నానబెట్టిన...
గర్భం దాల్చిన మహిళ కచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి, ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం చాలా మంచిది పచ్చి కూరలు పచ్చి మాంసం అస్సలు తినకూడదు, అలాగే కచ్చితంగా డాక్టర్లు కూడా మంచి డైట్...
తాటికాయల పేరు చెబితే పాత రోజులు గుర్తు వస్తాయి, ఇప్పుడు అందరూ ఉద్యోగాల కోసం పట్టణాలు వచ్చారు కాని నాటి రోజుల్లో తాటికాయ దొరికింది అంటే ఆ ఇంట్లో ఇక రొట్టె వేసినట్లే,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...