చాలా మంది ఇయర్ ఫోన్స్ తెగ వాడుతూ ఉంటారు, అయితే ఇలా వాడటం మంచిది కాదు అని అంటున్నారు వైద్యులు నిపుణులు, ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ ఒకరి నుంచి మరొకరు తీసుకుంటూ ఉంటారు...
సమ్మర్ వచ్చింది అంటే చాలా మంది నీరసించి పోతారు... ఈ సమయంలో కనిపించని వ్యాధులు వస్తాయి, స్కిన్ రాషెస్ చాలా మందికి వస్తాయి, నీరసం తలనొప్పి వస్తాయి, అలాగే మసాలా ఫుడ్ తింటే...
ఈ వేసవి ఎలా ఉందో చూశారా మండిపోతున్నాయి ఎండలు, దారుణంగా సూర్యుడు మండిపోతున్నాడు, ఇక అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అయితే ఈ ఎండల సమయంలో మనం ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి...
శరీరానికి చెమట ఎక్కువగా పడితే కచ్చితంగా వారి బాడీపై చెమట కాయలు లాంటివి వస్తాయి, వీటి వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది, శరీరంపై రాషెస్ కూడా దారుణంగా వస్తాయి.. వీలైనంత వరకూ చెమట...
చాలా మంది తొలి రాత్రి పెళ్లి కూతురు చేతిలో పాల గ్లాసు తీసుకువెళ్లడం చూసే ఉంటారు.. ఇది పెళ్లి కొడుక్కి ఇస్తారు, ఇలా ఇద్దరూ కూడా ఆ పాలు తాగుతారు, అయితే దీనికి...
నేటి సమాజంలో ఒకదానికి ఇచ్చిన ప్రయారిటీ ఇంకొకదానికి ఇవ్వకున్నారు... కేవలం ఎదుటివారికి ఎవైతే కనిపిస్తాయో వాటినే శుభ్రం చేస్తున్నారు... ఉదాహరణకు ముఖం, చేతులు ఈరెండింటికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తుంటారు... కొంతమంది ముఖం అందంగా...
కీరదోసలో 95 శాతం నీరే ఉంటుంది... దీన్ని రోజు తీసుకుంటే శరీరం తాజాగా ఉంటుంది... పొటాషియం విటమిన్ ఈ అధికంగా ఉండే కీరలో వయసు కారణంగా ముఖంపై ఏర్పడ్డ ముడతలను తగ్గిస్తుంది... కీరలో...
మనిషి ఏదైనా తట్టుకుంటాడు కానీ నోటి దుర్వాసన మాత్రం తట్టుకోలేడు.. మన నోటి వాసన మనకు తెలియదు..అవతలి వ్యక్తికి తెలుస్తుంది... ఆపీసులో మాట్లాడేటప్పుడు ముఖం చిందించినప్పుడు హావ భావాలు మార్చినప్పుడు మన అర్థం...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...