దేశవ్యాప్తంగా లంపీ చర్మవ్యాధి చెమటలు పట్టిస్తుంది. ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీన్ని బట్టి వ్యాధి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్...
అందంగా కనిపించడంలో చేతి వేళ్లు, గోళ్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే చక్కనైన చేతి గోళ్లు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దానికోసం అమ్మాయిలు వివిధ రకాల ప్రయత్నాలు...
ఓ వైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి చాలదు అన్నట్టు ఇప్పుడు జంతు చర్మ వ్యాధి లంపి కలకలం రేపుతోంది. రత్లాంలో రెండు కేసులు...
ప్రస్తుతకాలంలో చాలామందికి వెంట్రుకలను స్ట్రెయిట్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపొయింది. కానీ వెంట్రుకలను స్ట్రెయిట్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు కావడంతో పాటు..రసాయన చికిత్సల కారణంగా అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే...
నల్గొండ జిల్లాలో కొత్త బ్యాక్టీరియాను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) గుర్తించింది. కార్నీ బాక్టీరియాలో ఇది కొత్త ఉత్పరివర్తనమని పరిశోధకులు తెలిపారు. దీన్ని ఫ్లోరైడ్ ప్రాంతాలు గల భూముల్లో గుర్తించడం ఇదే...
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్...
కిస్మిస్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. కిస్మిస్ తీయగా ఉండడం వల్ల దీనిని తినడానికి చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరు ఇష్టపడతారు. తీయతీయటి ఎండుద్రాక్ష రుచిలోనే కాదు, లాభాలు...
ఓ వైపు మహమ్మారి కరోనా మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో ఎంటర్ అయిన ఒమిక్రాన్ తాజాగా ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తుంది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...