హెల్త్

వాన నీటిలో నడుస్తున్నారా? అయితే ప్రమాదం పొంచి ఉన్నట్టే..!

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక చోట్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో చాలామంది ఆ నీటిలో నుంచే నడిచి వెళ్తున్నారు. కానీ వాన నీటిలో నడవడం ప్రమాదకరమని ఆరోగ్య...

పరగడుపున పసుపు నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలివే..

నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే పసుపు నీళ్లు తాగడం వల్ల బోలెడు లాభాలున్నాయట. పసుపునీళ్ళలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా  ఉండి...

మొక్కజొన్నలను ఉడకపెట్టి తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

మనలో చాలామంది మొక్కజొన్నలను తినడానికి అధికంగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా రుచికరమైనవిగా ఉండడమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ వీటిని సరిగ్గా తినకపోతే మాత్రం చాలా ప్రమాదంగా మారుతుందని...
- Advertisement -

ఇండియాలో కొత్తగా 16678 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది....

ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా పెద్దలు ఇంటికొక క‌రివేపాకు చెట్టును పెంచుకోవాల‌ని సూచిస్తుంటారు. ఎందుకంటే  క‌రివేపాకు చెట్టు కేవ‌లం ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్క‌గానే కాకుండా ఆదాయాన్ని పెంచే మొక్క‌గా కూడా  ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాకుండా క‌రివేపాకు చెట్టును పెంచుకోవ‌డం...

చుండ్రు సమస్య వేధిస్తుందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండిలా..

మహిళలను ప్రధానంగా వేధించే సమస్యల్లో చుండ్రు ఒకటి. వర్షాకాలంలో అధిక హ్యుమిడిటీ వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది. వాతావరణంలో కలిగే మార్పులు, శరీరంలో హార్మోన్ల స్థాయులు, ఆయిల్​ ఫుడ్​ వంటివి వీటికి కారణమవుతాయి....
- Advertisement -

ఇండియా కరోనా అప్డేట్..కొత్త కేసులు ఎన్నంటే?

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది....

జామకాయలు తినడం వల్ల ఈ సమస్యలు రావట..!

మన చుట్టూ పరిసరాలలో దొరికేటటువంటి కాయలలో జామకాయ కూడా ఒకటి. దీనికి తినడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బయటకు వెళ్ళినప్పుడు  జామకాయలు కొనివ్వమని మారం చేస్తుంటారు. జామకాయలు ఎన్నో ఆరోగ్య సమస్యలను...

Latest news

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. కాంగ్రెస్‎లో చేరేందుకు...

విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, షర్మిల

తల్లి విజయమ్మకు ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల భావోద్వేగంతో శుభాకాంక్షలు తెలిపారు. "అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి.. ఈ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు...

Loksabha Polling: ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ...

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...

Raghu Babu | సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్‌ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై...

Must read

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్...