నవ్వడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ నవ్వు నాలుగు విధాలా చేటు అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇందులో ఎంతమాత్రమూ నిజములేదని నిపుణులు అంటున్నారు. కానీ...
ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ మనకు తెలియక చేసే తప్పుల వల్ల కూడా అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి తెలియక కూల్ వాటర్తో స్నానం చేస్తుంటారు. చల్లని...
దేశంలో మంకీపాక్స్కు సంబంధించి తొలి మరణం నమోదైంది. కేరళలోని త్రిసూరులో 22 ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇతనికి పరీక్షలు నిర్వహించగా..మంకీపాక్స్ పాజిటివ్గా సోమవారం తేలింది. ఇంకా...
ఆదిలాబాద్లోని బేల మండలానికి చెందిన కస్తూర్బా విద్యాలయంలో నిన్న మధ్యాహ్నం తిన్న భోజనం విషతుల్యంగా మారింది. దీనితో దాదాపు 20 మంది విద్యార్థినిలకు అస్వస్థతకు గురిచేసింది. ఆదివారం మధ్యాహ్నం చికెన్తో భోజనం చేసే...
బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం రేగింది. కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుండగా..మహమ్మారి ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది. ఇందులో ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ రాగా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
చాలా మంది ఎక్కువగా బాధపడే సమస్యలలో కళ్ళ మంటలు కూడా ఒకటి. ఈ సమస్య మరింత అధికం అయితే తీవ్ర కంటిమంటతో ఇబ్బందిపడవల్సి ఉంటుంది. ఈ సమస్యకు బాక్టీరియా లేదా వైరల్ సంబంధించి...
తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు మంకీఫాక్స్ కలకలం రేపుతోంది. ఇక తాజాగా గత 24 గంటల్లో 705 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో...
ఉప్పు వల్ల కలిగే లాభాలను మాత్రమే చూసి ఉంటారు. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను మాత్రం చూసి ఉండరు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...