ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో ఏడోరోజు కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే బారులు తీరారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి....
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా 315 పిల్లర్ వద్ద స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు...
తెలంగాణాలోని ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని...
TDP official twitter account hacked: టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాక్ చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. టీడీపీ ట్విట్టర్ హ్యాండల్ స్థానంలో టైలర్ హాట్స్ అనే పేరు రావటంతో, ట్విట్టర్ ఖాతా...
FSL Report Over Agnipath case at secunderabad: 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా జూన్ 15న సికింద్రాబాద్ స్టేషన్లో ఆందోళనలు జరిగిన విషయం విధితమే. దీని ఫలితంగా భారీ నష్టం వాటిల్లింది. అయితే తాజాగా...
అబార్షన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అబార్షన్ కు పెళ్ళికి సంబంధం ఏమి లేదని, 24 వారాల లోపు వివాహిత, అవివాహిత మహిళలు సురక్షిత అబార్షన్ చేసుకోవచ్చని...
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. దసరా కానుకగా డీఏ 4 శాతం పెంచుతూ తీపికబురు చెప్పింది. తాజా...
ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభాల బాట పట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...