గతకొంతకాలంగా రాజకీయాలకు మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న రాజకీయాలపై ఓ ఆడియో ట్వీట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక ఇంతలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ కీలక...
ఈనాడు అంటే శ్రీధర్ కార్టూన్... శ్రీధర్ కార్టూన్ అంటే ఈనాడు అనేరీతిలో పెనవేసుకున్న బంధాన్ని తగదెంపులు చేసేసుకున్నారు కార్టూనిస్ట్ శ్రీధర్. ఆయన ఎందుకు ఈనాడుకు గుడ్ బై చెప్పారనేది ఇంకా వివరాలు వెల్లడి...
అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో...
ఈ దేశ అధ్యక్షుడు రాజీనామా చేసి ఇక దేశాన్ని విడిచి వెళ్లిపోయారు.అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అఫ్గానిస్తాన్ నుంచి తజకిస్తాన్కు వెళ్లిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి. ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ...
అమెరికా సైన్యం ఇలా ఆఫ్ఘనిస్తాన్ వీడిందో లేదో ఇక్కడ తాలిబన్లు రెచ్చిపోయారు. ఆ దేశాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. అప్పటి వరకూ అసలు ఎక్కడ ఉన్నారో కూడా బలగాలకు తెలియకుండా జాగ్రత్తగా ఉన్న...
అమెరికా బలగాలు ఆఫ్ఘన్ ను వదిలి వెళ్లిన కొద్ది రోజులకే అక్కడ తాలిబన్లు రెచ్చిపోయారు. రోజుల వ్యవధిలోనే దేశాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేయడంతో ఆయన...
ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. దేశాన్ని కాపాడలేకపోయాడు పైగా రాజీనామా చేసి వెళ్లిపోయారు అని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే రక్తపాతాన్ని నివారించేందుకే వెళ్లిపోయానని ఆయన అంటున్నారు. ఈ మాట...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...