రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి...
ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పెళ్లి రెండు మనసులని ఒకటి చేస్తుంది. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కలుపుతుంది. కొత్త జీవితానికి తొలి అడుగు వేస్తారు. అందుకే...
పాన్ కార్డ్ ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా ఓపెన్ చేసిన సమయంలో ఈ పాన్ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక పాన్ ఆధార్ లింక్ కూడా చేస్తున్నారు....
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం ఆధునికతను సంతరించుకునేలా సిఎం జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ మొదలుపెట్టారు. మంగళవారం వ్యవసాయం పై జరిపిన సమీక్ష సమావేశంలో ఆయన కీలకమైన విషయాలను లేవనెత్తారు. పలు ఆసక్తికరమైన విధానాలను ప్రకటించారు....
మనం చాలా సార్లు వీడియోల్లో కొన్ని పాములు విషం చిమ్మడం చూస్తు ఉంటాం. కాని ఈ వీడియో చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు అంటే ఇది పాము కాదు తేలు. అవును...
అడవిలో పులి సింహం వేటాడితే ఎలా ఉంటుందో తెలిసిందే. అసలు వాటి నుంచి ఏ ప్రాణి తప్పించుకోలేదు. వాటి వేగం, వాటి పంజా పంచ్ అలా ఉంటుంది. చెట్టు మీద ఉన్నా కింద...
చాలా మందికి ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. జీవితంలో ముందుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారం చేసినా ఉద్యోగాలు చేసినా వాటిలో రాణింపు గుర్తింపు చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఆర్దికంగా...
(శ్రీనివాస్, జర్నలిస్ట్, ధరిపల్లి గ్రామం నుంచి)
శివాలయంలో ద్వజస్తంభన ప్రతిష్టాపన
ప్రారంభమైన ఉత్సవాలు
ఉత్సవాలకు హాజరుకానున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
కొంగుబంగారంగా మారిన ఈశ్వరుడు
మూడు రోజుల పాటు ఉత్సవాలు
ఈనెల ఏడవ తేదీన బుధవారం రోజున మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్...
మాజీ సీఎం కేసీఆర్ను(KCR), ఫిరాయింపు నేత, పటాన్చెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy).. అసెంబ్లీలో కలిశారు. వారిద్దరు భేటీ కావడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఫిరాయింపు...