డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా నిన్న ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్...
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సావన్ కుమార్ టక్ మృతి చెందారు. బుధవారం ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్చామని చెప్పారు. గురువారం సాయంత్రం 4:15 గంటలకు...
నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కించిన సినిమా కార్తికేయ-2. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ రాగా దీనిని సీక్వెల్ గా కార్తికేయ-2ను తీశారు. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన...
డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు (ఆగస్ట్ 25న) పాన్ ఇండియా లెవల్...
డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న మూవీ లైగర్. అనన్య పాండే కథానాయికగా..నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ ను షేక్...
సినిమా తారలను కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు సినీ తారలు కరోనా బారిన పడగా..తాజాగా అనుపమ పరమేశ్వరన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్లో...
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు....
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ఈ విషయం తెలియగానే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...