దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు సినీ తారలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ అలనాటి స్టార్ హీరోయిన్ కాజోల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని...
పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే రాధేశ్యామ్ పూర్తి చేయగా..ఆదుపురుష్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఆ తరువాత సందీప్ తో స్పిరిట్ సినిమా...
టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతి రావు సతీమణి శివ కామ సుందరి మృతి చెందారు. వయోభారంతో చెన్నైలో ఇవాళ ఆమె తుదిశ్వాస విడిచారు....
కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన బడవ రాస్కెల్ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల అవడానికి సిద్ధమవుతుంది. డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల...
ప్రముఖ రచయిత, కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూశారు. తన రచనలతో, కవిత్వాలతో ఎంతో పేరు తెచ్చుకున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ రావు గుండెపోటుకు గురి అయ్యారు. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు.
మహేశ్ మంజ్రకేర్ దర్శకుడిగానూ నటుడిగానూ ఎంతో గుర్తింపు పొందాడు. తెలుగులోనూ పలు సినిమాలలో విలన్ పాత్రలతో పాటు సహాయ నటుడి పాత్రలోనూ నటించాడు. మహేశ్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ తెలుగు గని,...
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే సర్కారు వారి పాట మూవీని దాదాపు కంప్లీట్ చేసిన సూపర్ స్టార్ తరువాతి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తున్నాడు....
కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తుంది. సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ఎవరిని ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...