తమిళ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని వారు అధికారికంగా తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు. వీరికి 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కాగా ఐశ్వర్య...
సంక్రాంతి పండుగ వేడుకలను సినీ నటులు ఘనంగా జరుపుకుంటున్నారు. తాజాగా హిందూపురం టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడిపారు. తన సోదరి పురంధరేశ్వరి...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 4న రావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు ట్వీట్ చేసింది. ఇప్పుడు...
టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోగా నటించిన వ్యాపారవేత్త సచిన్ జోషి కి ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త సచిన్ జోషి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జప్తు చేసింది. మనీలాండరింగ్...
జై భీమ్ సినిమాతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు తమిళ కథానాయకుడు సూర్య. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో మరో మూవీకి రెడీ అవుతున్నారు ఈ తమిళ హీరో. దర్శకురాలు సుధా కొంగర...
దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాలు వాయిదా పడడంతో అభిమానులు నిరాశ...
తెలుగు రాష్ట్రాల ప్రజలకు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నట్లు ఇంట్రెస్టింగ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...