రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2(Chandramukhi 2)’. పి.వాసు దర్శకుడు. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై...
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamanna) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా మొత్తం ఇండియాలోని అన్ని భాషల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్లో, రజినీకాంత్ జైలర్...
పవర్ స్టార్ పవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఓజీ(OG). దీనిని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ముంబై గ్యాంగ్స్టర్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు....
మెగాస్టార్ చిరంజీవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ప్రస్తుతం భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి మెహెర్ రమేశ్ దర్శకత్వం...
టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మహేశ్ బాబు పుట్టినరోజు(9th August) సందర్భంగా పూరి...
పవర్ పవన్ కల్యాణ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో హరీశ్ శంకర్తో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. వీరి కాంబినేషన్లో వచ్చిన భగత్ సింగ్(Ustaad Bhagath Singh) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా...
సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ(Jayasudha) బీజేపీలో చేరారు. బుధవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆమె కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.....
ప్రముఖ టీవీ సీరియల్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన నటుడు సోహెల్(Sohel).. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నాడు. అందులో ‘మిస్టర్...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...