సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై వ్యంగ్యంగా...
మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన 'చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఐ, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా...
అక్కినేని అఖిల్ తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రంతో హ్యూజ్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్...
అగ్ర కథానాయకుడు చిరంజీవి కుడిచేతికి శస్త్రచికిత్స జరిగింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో చిరంజీవి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన కుడి...
యూత్లో క్రేజ్ సంపాదించి, థియేటర్లలో అలరిస్తున్న 'లవ్స్టోరి' ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. అక్టోబరు 22 సాయంత్రం 6 గంటల నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించడం సహా...
రానా కథానాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఆ మధ్య వచ్చిన 'అరణ్య'..ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఇక ఆయన నుంచి 'విరాటపర్వం' సినిమా రానుంది. మరో వైపున 'రానా నాయుడు' వెబ్ సిరీస్...
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని చిన్న తిరుపతిగా పిలిచే ద్వారకా తిరుమల వెంకన్నను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా...
దక్షిణాది నటి త్రిష తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సూర్య వంగాల దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ కు 'బృంద' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ వెబ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...