యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు... ఈచిత్రం తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయనున్నాడు... వీరిద్దరి కాంబినేషన్...
సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఈసారి అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు, మరీ ముఖ్యంగా అఖిల్ సేవ్ అయ్యాడు, ఎందుకు అంటే అతను కెప్టెన్ కనుక ఇక ఈవారం నామినేట్ అయిన...
బిగ్ బాస్ సీజన్ 4 సరికొత్తగా ముందుకు సాగుతోంది, ఈ వారం అఖిల్ అవినాష్ మినహా మిగిలిన ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు, అయితే ఈ వారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్...
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి కనిపిస్తోంది... మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి ఘనంగా చేసేందుకు రెడీ అయ్యారు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7.15 గంటలకు రాజస్థాన్లోని ఉదయ్పూర్...
ప్రభుధేవా రెండో వివాహం చేసుకోబోతున్నారు అని రెండు వారాలుగా వార్తలు వినిపిస్తున్నాయి, ఆయన తన కుటుంబంలో ఓ యువతిని వివాహం చేసుకుంటున్నారు అని ఇప్పటి వరకూ అనేక వార్తలు వినిపించాయి, తాజాగా ఈ...
రోజా సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే... ఇందులో హీరో అరవింద్ స్వామి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు, అయితే ఆయన ఇప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ తన నటనని...
బిగ్బాస్ తెలుగు సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది.. పది వారాలు పూర్తి అయ్యాయి.. 11 వారం నామినేషన్ ఘట్టం కూడా అయిపోయింది, ఇద్దరు మినహా మిగిలిన వారు నామినేట్ అయ్యారు, అయితే...
ఈ కార్తీక మాసం అంటేనే పండుగల నెల ప్రతీ రోజు పండుగ వాతావరణం ఉంటుంది .. ఇక సోమవారం ఆ శివయ్యకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అభిషేకాలు చేస్తారు, కచ్చితంగా ఈ...
వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....