మహేష్ బాబుతో వంశీ సినిమా ఇక లేనట్టే అని వార్తలు వస్తున్నాయి... ఈ సమయంలో మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ తో సినిమా చేయబోతున్నారట, అయితే ఇంకా వంశీ ఎగ్జిట్ అని క్లారిటీ...
టాలీవుడ్ లో ఇప్పుడు మహేష్ బాబు ప్రస్తుతం నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తారు అనేదానిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఓ పక్క సినిమా నిర్మాణంలో కూడా మహేష్ ఉంటడంతో కొత్తగా ఆయన...
గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 చిత్రం ప్రేక్షకులని అలరించింది, ఇక ఈ చిత్రం ఇచ్చిన సక్సెస్ తో దర్శకుడు అనిల్ రావిపూడి దీనికి సీక్వెల్ తీస్తాను అన్నారు, అదే ఎఫ్ 3.....
దర్శకుడు శంకర్ ఎంతో బాధ్యతగా భారతీయుడు సినిమా2 తెరకెక్కిస్తున్నారు, ఈ సమయంలో విషాద వార్తగా ఆ సెట్ లో క్రేన్ ప్రమాదం జరిగింది, 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ పడింది.. దీంతో...
పవన్ కల్యాణ్ ఇక సినిమాలు చేయరు అని భావించిన వారికి అందరికి పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నాను అని చెప్పడం వరుసగా సినిమాలు ఒప్పుకోవడంతో అభిమానుల ఫుల్ జోష్ మీద ఉన్నారు....
సినిమా పరిశ్రమలో వర్మ పై చాలా మందికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.. ఈ ప్రపంచంలో తనకి నచ్చిన విధంగా బతికే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వర్మ అని అంటారు, అయితే...
ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా చేస్తారని నిన్నటి వరకూ వార్తలు వచ్చాయి.. కాని తాజాగా ఈ సినిమా ఒకే అయింది అని ప్రకటన వచ్చేసింది...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది స్టార్ హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి.. వారు తీయబోయే సినిమాలన్ని ఆయా బ్యానర్ లలోనే తీస్తున్నారు... ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సొంతంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...