టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ కి పెట్టింది పేరైన దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు, కెరీర్ ప్రారంభం లో వరుస విజయాలతో దుమ్ము లేపిన శ్రీనువైట్ల తర్వాత ఒకటి...
బీజేపీ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. అధికారిక లాంఛనాలతో లోథి రోడ్డులోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.అంతకుముందు, సుష్మా...
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ భారీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి....
తెలుగు సినిమా ఇండస్ట్రీకి తమన్నా 2005 లో పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమన్నా ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నది. అగ్రహీరోలందరితో ఆమె నటించింది. ఇప్పుడు సీనియర్ హీరోలు చిరంజీవి,...
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు2'. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ...
ఈ వారం విడుదల కాబోతున్న 'మన్మధుడు 2' ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ తన పై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే సందర్భంలో అనుకోకుండా...
నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు ఇండస్ట్రీ లో హీరో గానే కాక నిర్మాత గా కూడా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కళ్యాణ్రామ్ తన సోదరుడు ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు చాలా సంవత్సరాలుగా...
బాహుబలి నుండి ప్రభాస్ నుండి రాబోతున్న చిత్రం సాహో. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెలుగు , తమిళ్ , హిందీ, మలయాళం భాషల్లో తెరకెక్కించారు. హాలీవుడ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...