టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. అదీ తన కొత్త సినిమా అప్డేట్ అంటే అభిమానుల ఆనందమే వేరు కదా. ఇప్పుడు ప్రిన్స్ ఫ్యాన్స్ కు...
యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్ ఖాతాలో ఇంకా హిట్ పడలేదు. అయినా ఆయన నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆయన తాజా చిత్రం 'రాక్షసుడు'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రానికి...
అమ్మ పేరునో..లేక తన ప్రేయసి పేరో..లేక తన బిడ్డలా పేరునో పచ్చబొట్టు గా వేసుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బొమ్మను తన గుండెలపై పచ్చబొట్టుగా వేసుకొని...
సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఓ నింద ఉంది. ఆయన సక్సెస్ ఉంటేనే ఆదరిస్తారని పూరి బహిరంగంగానే చెప్పేశాడు. శ్రీకాంత్ అడ్డాల, శ్రీను వైట్ల, సుకుమార్ లది ఇదే మాట. కానీ వాళ్లు...
యాక్షన్ హీరో కామెడీ చేయడం గొప్ప విషమే. కల్యాణ్ రామ్ యాక్షన్ హీరోగా నిరూపించుకొన్నాడు. నందమూరి హీరోల బ్రాండ్ తో తొడ గొట్టి మరీ ప్రేక్షకులని మెప్పించాడు. రొటీన్ మాస్, యాక్షన్ సినిమాలతో...
విడుదలకి ముందే డియర్ కామ్రేడ్ హిందీ రిమేక్ పై ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. డియర్ కామ్రేడ్ ని ముందే వీక్షించిన కరణ్ జోహార్ బాలీవుడ్ లో కామ్రేడ్ రిమేక్ చేయబోతున్నట్టు ప్రకటించేశారు....
ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై ఇప్పటికే అనేకసార్లు అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చిన ప్రతిసారి వీరిద్దరూ కందిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి లండన్ ట్రిప్ వ్యవహారం హాట్...
తెలుగునాట అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్నాడు దిల్రాజు. ఈ తరం హీరోలందరితోనూ పనిచేశాడు. చేస్తూనే ఉన్నాడు. ఆ తరం హీరోలు వెంకీ ఒక్కడితో సినిమా తీశాడు. చిరు, బాలయ్య లతో దిల్రాజు సినిమాలేం చేయలేదు....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), భారత ప్రధాని మోదీ(PM Modi) ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ...
ఉస్మానియా యూనిర్సిటీలో(Osmania University) ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న చారిత్రాత్మక ఆర్ట్స్ కళాశాల క్యాంపస్ లో సోమవారం నుంచి నిరసనలు నిషేధిస్తూ...
తెలంగాణ అసెంబ్లీ సమాశాలు హీటెక్కుతున్నాయి. సోమవారం సభ జరుగుతున్న తీరుపై ఎంఐఎంనేత అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది శాసనసభ అన్న అనుమానం...
భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవా అంటే కష్టమేనంటున్నారు ప్రధాని మోదీ. భారత్, పాకిస్థాన్ మధ్య...
గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న రచ్చ తీవ్రతరం అవుతోంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు...
అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఎవరు పడితే వాళ్ళు ట్యూబ్ పట్టుకుని ఇష్టమొచ్చినట్టు పిచ్చి రాతలు...