భారతదేశ ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) వీడ్కోలు పలికారు. ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ గ్రాండ్గా నిర్వమించింది. ఈ సందర్భంగా డీవై చంద్రచూడ్ సక్సెసర్గా సీజేఐ...
భారతదేశ మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda).. రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి ఆయన తప్పుకునోనున్నారంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా దేవెగౌడ స్పందించారు. కర్ణాటకలో అధికారంలో...
Samosa Controversy | హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాజకీయాల్లో సమోసా చిచ్చు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు కారణమైంది. ఈ వివాదంపై తాజాగా స్వయంగా సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు స్పందించారు. అంతటి...
Maharashtra - Jharkhand | ఎన్నికలంటే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు భారీ మొత్తంలో నగదు పంచడం అనేది చాలా సాధారణ ప్రక్రియలా మారిపోయింది. దానిని అరికట్టడం కోసం అధికారులు ఎక్కడిక్కడ...
అదానీ(Adani), అంబానీ(Ambani)లపై తాను చేస్తున్న వ్యాఖ్యలను కొందరు తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తునస్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తానని వివరించారు. కానీ...
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో(Jammu Kashmir Assembly) యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పక్షాల ఎమ్మెల్యేలు బాహాబాహీ కావడమే ఇందుకు కారణం. ఇద్దరూ కూడా ఒకరిపైఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. దీనంతటికి ఆర్టికల్ 370నే...
వాణిజ్య, రవాణా వాహన డ్రైవర్లకు భారీ ఉపశమనం కల్పించింది సుప్రీంకోర్టు(Supreme Court). సాధారణ డ్రైవింగ్ లైసెన్స్తో కూడా కమర్షియల్ వాహనాలను నడపొచ్చని స్పష్టం చేసింది. లైట్ వెయిట్ మోటర్ వెహికల్(LMV) లైసెన్స్తో గరిష్ఠంగా...
ఝార్ఖండ్ ఎన్నికలలో(Jharkhand Elections) ఎలాగైనా గెలవాలని ఇండి కూటమి కృషి చేస్తోంది. అందుకోసమే భారీగా ప్రచారం చేస్తోంది. బీజేపీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా ఇండి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...