ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) భారతదేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా(Richest CM) నిలిచారు. ఆయన ఆస్తుల నికర విలువ రూ.931 కోట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో భద్రతా లోపం విషయం సంచలనంగా మారింది. ఈ పర్యటనలో పోలీసు అధికారి ముసుగులో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడం ఆయన...
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి...
కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ(PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన తన సంతాపాన్ని తెలిపారు. మన్మోహన్...
కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూశారు. 92 ఏళ్ల ఆయన గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గురువారం...
ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు. మహిళా సమ్మాన్...
ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్య వ్యాపారంలా మారిపోయింది. లక్షల రూపాయాలు దండుకోవడానికి విద్యారంగం ఒక మంచి మార్గంగా చాలా మంది భావిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు పెట్టి.. లక్షల్లో ఫీజులు గుంజుతూ విద్యార్థులను, వారి...
జాకీర్ హుస్సేన్(Zakir Hussain).. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విధ్వంసుడు(Tabla Maestro). కొంతకాలంగా రక్తపోటు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితం ఆరోగ్య...
నాంపల్లి ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహించారు. ఇందులో వేల మంది పాల్గొన్నారు. కాగా ఈ ఎగ్జిబిషన్పై షీటీమ్స్(She Teams) స్పెషల్ ఫోకస్ పెట్టాయి. వినోదం పేరిట మహిళల...
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ గా కాష్ పటేల్(Kash Patel) నియమితులయ్యారు. ఆయనకు ట్రంప్ తొమ్మిదవ FBI డైరెక్టర్ గా నియామక పత్రాన్ని...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్...
తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం...
మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్రావ్ కోకఠేకు(Manikrao Kokate) న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ చీటింగ్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ...