బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) బలపరీక్షలో నెగ్గారు. విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. 122 మంది మద్దతు...
దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna). భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఈ అవార్డును 1954 జనవరి 2న ప్రారంభించారు. వివిధ రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారతరత్న అవార్డును అందజేస్తారు....
ఉత్తరాఖండ్(Uttarakhand) హల్ద్వాని లోని మదర్సా కూల్చివేత ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హింసాత్మక ఘటనలతో హల్ద్వాని నగరం అట్టుడుకుతోంది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదులను గురువారం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూల్చివేసి....
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని దివంగత చరణ్సింగ్, దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను...
Mood of The Nation | త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థలు జనం నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ జాతీయ మీడియా...
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై...
హెచ్-4 వీసాదారులకు(H4 visa) అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ ఆథరైజేషన్ బిల్ ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. H-1B వీసాదారుల భాగస్వాములు, 21 ఏళ్ల లోపు ఉన్న వారి పిల్లలకు H-4...
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరగడంతో తక్కువ ధరలకే బియ్యం అందించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. 'భారత్ రైస్'(Bharat Rice) పేరిట రూ.29లకే కిలో బియ్యం విక్రయాలు నేటి నుంచి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...