జాతీయం

Article 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆర్టికల్ 370(Article 370) రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేంద్రం నిర్ణయం సరైనదేనని.. ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్...

Vishnu Deo Sai | ఛత్తీస్గఢ్ సీఎం పేరు ప్రకటించిన బీజేపీ హై కమాండ్

ఛత్తీస్గడ్(Chhattisgarh) సీఎం పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. విష్ణుదేవ్ సాయ్(Vishnu Deo Sai) ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ ఉత్కంఠకు బ్రేకులు వేసింది. ఆదివారం సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ నేతగా విష్ణుదేవ్...

Mayawati | తన రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి

బీఎస్పీ అధనేత్రి మాయావతి(Mayawati) తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. ఆమె అనంతరం పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు అనే సందేహానికి తెర దించారు. ఈ మేరకు ఆదివారం ఆమె అధికారిక ప్రకటన చేశారు....
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్.. రాజస్థాన్‌లో బీజేపీ హవా..

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్(Exit Polls) వెల్లడవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పిన మెజార్టీ సంస్థలు.. ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌, రాజస్థాన్‌లో బీజేపీ, మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ తప్పదని తెలిపాయి. ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్...

సాయంత్రం 5.30గంటలకే ఎగ్జిట్ పోల్స్.. ఈసీ కీలక ఆదేశాలు..

వచ్చే ఏడాది జరగనున్న సార్వ్రతిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను భావిస్తున్నారు. ఇప్పటికే మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ...

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన మోదీకి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం బంగారు వాకిలి మీదుగా...
- Advertisement -

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటుకు ప్రధాని మోదీ నిర్ణయం

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ(SC Classification) ప్రక్రియకు కమిటీని ఏర్పాటుచేయాలని కేబినెట్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ...

ఆర్బీఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్ కన్నుమూత 

భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్.వెంకటరమణన్(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...