అయోధ్యలోని రామ మందిరం(Ayodhya Ram Mandir)లో బాల రాముని ప్రాణ ప్రతిష్టకు సుముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో సీతమ్మ పుట్టినిల్లు నేపాల్ లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రామయ్యపై తమ భక్తిని...
ప్రపంచంలోని హిందూవులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్టాపనకి సమయం దగ్గర పడింది. రాములోరికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేసే అపురూపమైన దృశ్యాలను చూసేందుకు భక్తులు తహతహలాడుతున్నారు. ఇప్పటికే దేశ...
Ayodhya Rama Mandir | అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్టాపనకి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఒక్కరోజే గడువు ఉండడంతో కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. నిర్వాహకులు ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చి దిద్దారు....
వన్ నేషన్ వన్ ఎలక్షన్(One Nation One Election) ఐడియాను కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, ఫెడరల్ గ్యారెంటీలకు అది విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు జమిలి...
IndiGo |ఫ్లైట్ డిలే అని చెప్పడంతో ఓ ప్రయాణికుడు ఆవేశంతో ఊగిపోయాడు. అందరు చూస్తుండగానే.. విమానం ఆలస్యంగా ప్రయాణిస్తుందని అనౌన్స్ చేసిన పైలట్ పై దాడికి దిగాడు. పిడిగుద్దులు గుద్దుతూ రెచ్చిపోయాడు. దీంతో...
భారతీయులు ఎన్నో వందల సంవ్సతరాలుగా వేచి చూస్తున్న అద్భుతమైన క్షణం మరో పది రోజుల్లో ఆవిష్కృతం కానుంది. శతాబ్దాలుగా రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం.. అందులో రాములోరి విగ్రహం ప్రాణపతిష్ట గురించి వేయి...
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. నిర్వాహకులు ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జనవరి 22న ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత ఘట్టానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు....
MATI | భారత ప్రధాని మోదీ లక్షద్వీప్(Lakshadweep) పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇండియన్...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...