పొద్దుగూకితే పెగ్గు వేసేవాళ్లు మనమధ్య చాలామందే ఉంటారు. పెగ్గు పడనిది ముద్ద దిగదు అంటుంటారు. పెగ్గు వేయనిదే నిద్ర రాదు అని కొందరి నోట వింటుంటాం. డెయిలీ నేను రెండు పెగ్గులు తీసుకుంటాను...
రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ...
దేశంలో మందు ప్రియులు, మందు ప్రియురాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. కరోనా నేపథ్యంలో గడిచిన రెండేళ్ల కాలంగా వరుస లాక్ డౌన్లు, రిస్టిక్షన్లు చోటు చేసుకున్నాయి. దీంతో మందు ప్రియులు, మందు ప్రియురాళ్లకు...
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 29 నుండి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా...
ఈ ఎయిర్ పోర్టు చూడడానికి రెండు కండ్లు చాలవు. చుట్టూ సముద్రం మధ్యలో విమానాశ్రయం. అక్కడ దిగితే ఆ కిక్కే వేరప్పా అనుకుంటారు. గులాబీ పువ్వు ఎంత సుందరంగా ఉంటుందో కింద ముల్లు...
పాకిస్థాన్ మనకు దాయాదీ దేశం, అయితే ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి అనేలా మనం ఎన్నో కధలు చదివాం విన్నాం సినిమాలు కూడా అనేకమైనవి వీటి చుట్టు వచ్చాయి కూడా , అయితే...
ఇంట్లో చీమలు ఎక్కువ అవుతున్నాయనే ఉద్దేశంలో ఒక మహిళ వాటిపై కిరోసిన్ పోసి చంపే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయింది.... ఈ సంఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...