జిల్లాల నుంచి వైజాగ్ వెళ్లలేనంత దూరంలో ఉందని రెచ్చగొట్టడానికి కిరసనాయిలు మ్యాప్ వేసి పేజి అంతా పర్చిందని ఎల్లో మీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు... హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలు మధ్యలో...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ యాసతో అదరగొట్టారు... చాలా రోజుల తర్వాత తమ ప్రాంతానికి న్యాయం జరుగుతోందని మాధవ్ అన్నారు...
రాయలసీమ వాసులు ఎప్పుడు...
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెగబడ్డారని ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు... బీసీజీ వికీపీడియా ప్రొఫైల్ ను ఎడిట్ చేయించి సిఎం జగన్ మోహన్ రెడ్డికి...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై రైతులు దాడి చేశారు... ఆయన కారును అద్దలు పగలగొట్టారు... గత కొద్దికాలంగా రాజధాని రైతులు నిరసలు ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే...
అందులో...
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదని ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటోందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు... అమరావతి రైతులకు న్యాయం చెయ్యమని అడిగినందుకు అక్రమ అరెస్టులు...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే బిగ్ షాక్ ఇచ్చారు... కృష్ణా జిల్లాకు చెందిన వాసిగా తాను అమరావతే రాజధాని ఉండాలని కోరుకుంటానని అన్నారు...
తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు... తాజాగా అమరావతిలో విపక్షాలు జాతీయ రహదాని దిగ్బందానికి పిలుపునిచ్చాయి...
దీంతో లోకేశ్ చినకాకానికి చేరుకున్నారు.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...