రాజకీయం

మూడు రాజధానుల విషయంలో వైసీపీ రాష్ట్రపతికి లేఖ

మూడు రాజధానుల విషయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతికి లేఖ రాశారు... అమరావతిని రాజధానిగా నిర్ణయించడం రాజ్యాంగానికి విరుద్దంగా ప్రకటించాలని కోరారు... రాజ్యంగం...

అమ్మఒడి పథకం పై ఏపీ ప్రభుత్వం మరో మెలిక

ఏపీలో ఈ ఏడాది తొలిలోనే అందరికి అమ్మఒడి అందించే దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పిల్లలను చదివించే తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని ఈ...

పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం – లిస్ట్ విడుదల

ఏపీలో జనసేన కేడర్ లేదు అని, అందుకే ఆ పార్టీ అలా అస్తవ్యస్ధంగా మారిపోయింది అని సొంత పార్టీ అభిమానులు భావిస్తున్నారు.. అందుకే ఈ ఎన్నికల్లో తమకు ఓటమి వచ్చింది అని విచారిస్తున్నారు,...
- Advertisement -

ప్రధానికి తన కోరిక చెప్పిన మంచు లక్ష్మీ – ఎస్ చెప్పిన మోదీ

ప్రధాని నరేంద్రమోదీని ఢిల్లీలో సినీనటుడు మోహన్ బాబు కుటుంబసభ్యులు కలిశారు.. అయితే ఆయన బీజేపీలో చేరుతున్నారా అనే వార్తలు వినిపించాయి, ఇది రాజకీయ భేటీ కాదు అని తన విద్యాసంస్దలకు సంబంధించిన...

ఇరాన్ పై సంచలన ప్రకటన చేసిన అమెరికా భయం గుప్పిట్లో ఇరాన్

ఇరాన్ తోకజాడిస్తే కత్తిరిస్తాం అంటోంది అమెరికా.. మాపై దాడి చేయాలి అని భావిస్తే మరింత రెచ్చిపోతాం అనేలా కామెంట్లు చేస్తున్నారు ట్రంప్. గత శుక్రవారం ఇరాక్ విమానాశ్రయంపై రాకెట్ దాడి చేసిన అమెరికా.....

జగన్, చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేశ్ లు రాష్ట్ర...
- Advertisement -

మరోసారి వైసీపీకి గంట మోగించారు…

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను స్వాగతించారు.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని...

చంద్రబాబుకు షాక్ యామిని బాటలోనే మరో ఇద్దరు

కొద్దిరోజుల క్రితం టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిన శర్మ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే... ఆమె నిన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీ తీర్థం తీసుకుంది......

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...