మూడు రాజధానుల విషయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతికి లేఖ రాశారు... అమరావతిని రాజధానిగా నిర్ణయించడం రాజ్యాంగానికి విరుద్దంగా ప్రకటించాలని కోరారు...
రాజ్యంగం...
ఏపీలో ఈ ఏడాది తొలిలోనే అందరికి అమ్మఒడి అందించే దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పిల్లలను చదివించే తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని ఈ...
ఏపీలో జనసేన కేడర్ లేదు అని, అందుకే ఆ పార్టీ అలా అస్తవ్యస్ధంగా మారిపోయింది అని సొంత పార్టీ అభిమానులు భావిస్తున్నారు.. అందుకే ఈ ఎన్నికల్లో తమకు ఓటమి వచ్చింది అని విచారిస్తున్నారు,...
ప్రధాని నరేంద్రమోదీని ఢిల్లీలో సినీనటుడు మోహన్ బాబు కుటుంబసభ్యులు కలిశారు.. అయితే ఆయన బీజేపీలో చేరుతున్నారా అనే వార్తలు వినిపించాయి, ఇది రాజకీయ భేటీ కాదు అని తన విద్యాసంస్దలకు సంబంధించిన...
ఇరాన్ తోకజాడిస్తే కత్తిరిస్తాం అంటోంది అమెరికా.. మాపై దాడి చేయాలి అని భావిస్తే మరింత రెచ్చిపోతాం అనేలా కామెంట్లు చేస్తున్నారు ట్రంప్. గత శుక్రవారం ఇరాక్ విమానాశ్రయంపై రాకెట్ దాడి చేసిన అమెరికా.....
ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేశ్ లు రాష్ట్ర...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను స్వాగతించారు.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని...
కొద్దిరోజుల క్రితం టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిన శర్మ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే... ఆమె నిన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీ తీర్థం తీసుకుంది......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...